టీడీపీలో చేరికల వరద

72చూసినవారు
టీడీపీలో చేరికల వరద
టీడీపీ -జనసేన -బీజేపీ కూటమిని తట్టుకునే శక్తి ఎవరికీ లేదని ఎన్డీఏ కూటమి ఉమ్మడి అభ్యర్థి తంగిరాల సౌమ్య అన్నారు. శుక్రవారం సాయంత్రం నందిగామ పట్టణంలోని 18వ వార్డులో ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించారు. తొలుత మండవ పిచ్చయ్య పట్టణ పార్టీ నేతల ఆధ్వర్యంలో 18వ వార్డులో 45 వైసీపీ కుటుంబాలతో పాటు వైసీపీ బూత్ కన్వీనర్ గోపి పార్టీని వీడి తెలుగుదేశం లోకి సౌమ్య పసుపు కండువాలు కప్పి సాదరంగా ఆహ్వానించారు.

సంబంధిత పోస్ట్