మృతుడి కుటుంబానికి ఎమ్మెల్యే ఓదార్పు

83చూసినవారు
మృతుడి కుటుంబానికి ఎమ్మెల్యే ఓదార్పు
నందిగామ నీయోజకవర్గం కంచికచర్ల పట్టణం అరుంధతి కాలనీలో శనివారం ప్రమాదవశాత్తు నీటి కుంటలో పడి జల్లి బుల్లి కార్తీక్, (4 సంవత్సరాలు ) బాలుడు మృత్యువాత పడటంతో ఎన్డీఏ కూటమి నేతలతో కలిసి కార్తీక్ భౌతిక కాయానికి శాసనసభ్యులు తంగిరాల సౌమ్య పూలమాలవేసి నివాళులు అర్పించారు. అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ మాట్లాడుతూ బాలుడు కుటుంబానికి అండగా ఉంటామని భరోసా ఇచ్చారు.

సంబంధిత పోస్ట్