అభివృద్ధి పనుల కరపత్రాలను పంపిణీ చేసిన ఎమ్మెల్యే

575చూసినవారు
ఎన్టీఆర్ జిల్లా, నందిగామ పట్టణంలోని 5 వ వార్డులో వాసవి మార్కెట్ మెయిన్ బజార్ లలో మంగళవారం ఎమ్మెల్యే డాక్టర్. మొండితోక జగన్ మోహన్ రావు ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన ప్రతి ఇంటికి. ప్రతి షాపుకు వెళ్లి. వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ హయాంలో చేసిన అభివృద్ధి పనుల కరపత్రాలను ప్రజలకు అందజేస్తూ, మరోసారి ఆశీర్వదించమని ప్రజలకు విజ్ఞప్తి చేశారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్