చెరువు బజారులో టిడిపి వీడి వైసీపీలో చేరిక

75చూసినవారు
చెరువు బజారులో టిడిపి వీడి వైసీపీలో చేరిక
జగ్గయ్యపేట పట్టణం చెరువు బజారుకు చెందిన బత్తుల వెంకట నరసయ్య, మిట్టగూడెంకు చెందిన సకినాల శ్రీనివాస్ బుధవారం తెలుగుదేశం పార్టీని వీడి యువ నాయకులు సామినేని వెంకట కృష్ణ ప్రసాద్ బాబు సమక్షంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోకి చేరారు. ఈ సందర్భంగా వారికి పార్టీ కండువా కప్పి సాదరంగా ఆహ్వానించారు. ఈ కార్యక్రమంలో స్థానిక వార్డు నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్