నందిగామ: టీడీపీ ఎమ్మెల్సీ అభ్యర్థిని గెలిపించాలి: ఎమ్మెల్యే

82చూసినవారు
నందిగామ: టీడీపీ ఎమ్మెల్సీ అభ్యర్థిని గెలిపించాలి: ఎమ్మెల్యే
రానున్న పట్టభద్రుల ఎన్నికల్లో టీడీపీ ఎమ్మెల్సీ అభ్యర్థి ఆలపాటి రాజేంద్రప్రసాద్ ని గెలిపించేందుకు నందిగామ నియోజకవర్గంలో శ్రేణులు అందరూ కష్టపడి పనిచేయాలని నందిగామ ఎమ్మెల్యే తంగిరాల సౌమ్య అన్నారు. సోమవారం నందిగామ పట్టణంలోని కాకాని నగర్ కార్యాలయంలో ఉమ్మడి కృష్ణ, గుంటూరు గ్రాడ్యుయేట్స్ ఎమ్మెల్సీ కూటమి అభ్యర్థి, నియోజకవర్గ పరిశీలకులు, స్థానిక నేతలు, పోలింగ్ బూత్ ఇన్చార్జిలతో కలిసి సమావేశం అయ్యారు.

సంబంధిత పోస్ట్