వరద బాధితులకు ఆపన్న హస్తం

72చూసినవారు
రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆదేశాల మేరకు వరద బాధితులకు ఆపన హస్తం అందజేయడం జరుగుతుందని ఏలూరు ఎమ్మెల్యే చంటి అన్నారు. ఈ సందర్భంగా బుధవారం విజయవాడలోనే వరద ప్రభావిత ప్రాంతాలలో మంత్రి కొలుసు పార్థసారథితో కలిసి ఆయన ప్రజలకు దుప్పట్లు పంపిణీ చేశారు. అలాగే ఇలాంటి విపత్కర పరిస్థితుల్లో అందరూ ముందుకు రావాలని కోరారు.

సంబంధిత పోస్ట్