చండ్రగూడెం గ్రామానికి టిడిపి ఎమ్మెల్యే అభ్యర్థి రాక

2612చూసినవారు
మైలవరం నియోజకవర్గంలోని చండ్రగూడెం గ్రామంలో టిడిపి పార్టీ ఆత్మీయ సమావేశానికి శనివారం టిడిపి బైక్ ర్యాలీ నిర్వహించింది. ఈ సమావేశానికి మైలవరం సిట్టింగ్ ఎమ్మెల్యే, టిడిపి ఎమ్మెల్యే అభ్యర్థి వసంత కృష్ణ ప్రసాద్ హాజరు కానున్నారు. మండల తెలుగు యువత అధ్యక్షులు నాయకత్వంలో ఈ ర్యాలీ నిర్వహించారు. చండ్రగూడెం పరిసర ప్రాంతాలన్నీ పసుపు మయంగా మారాయి.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్