చాట్రాయి లో చెక్ పోస్ట్ లు తనిఖీలు

69చూసినవారు
చాట్రాయి లో చెక్ పోస్ట్ లు తనిఖీలు
ఎన్నికలు పూర్తయ్యే వరకు రాష్ట్ర సరిహద్దులో వద్ద పూర్తి నిఘా పెట్టామని ఏలూరు పార్లమెంటు నియోజకవర్గ ఎన్నికలకు సంబంధించి ఐపీఎస్ అధికారి పి. శ్రీధర్ అన్నారు. ఆదివారం చాట్రాయి మండలం కృష్ణారావు పాలెం, పర్వతాపురం గ్రామాల వద్ద ఏర్పాటు చేసిన రాష్ట్ర సరిహద్దుల చెక్ పోస్టులను ఆయన ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఏ ఒక్క వాహనాన్ని నిర్లక్ష్యం చేయొద్దని అన్ని వాహనాలను తనిఖీ చేయాలని ఆయన ఆదేశించారు.

సంబంధిత పోస్ట్