సరోజినీ మృతి పలువురు నివాళి

83చూసినవారు
సరోజినీ మృతి పలువురు నివాళి
ముసునూరు మండల టిడిపి పార్టీ అధ్యక్షులు దేవినేని డాలారం మాతృమూర్తి దేవినేని సరోజిని పెద్దకర్మ ముసునూరు గ్రామంలో జరిగింది. ఆమె చిత్రపటానికి నూజివీడు తెలుగుదేశం పార్టీ కూటమి అభ్యర్థి పార్థసారధి తనయుడు నితిన్ కృష్ణ పూలమాలలు వేసి ఘన నివాళులర్పించారు. రాష్ట్ర సాగునీటి సంఘం అధ్యక్షులు ఆళ్ల వెంకట గోపాలకృష్ణ మాట్లాడుతూ, సరోజినీ మృతి ముసునూరు గ్రామానికి తీరనిలోటు అన్నారు.

సంబంధిత పోస్ట్