నూజివీడు వినాయక నిమజ్జనంలో మంత్రి

78చూసినవారు
నూజివీడు వినాయక నిమజ్జనంలో మంత్రి
నూజివీడు నియోజకవర్గ పరిధిలోని వివిధ గ్రామాల్లో గణేష్ నిమజ్జన వేడుకలు ప్రశాంతంగా సాగుతున్నాయి. గణేష్ నవరాత్రి ఉత్సవాలలో భాగంగా నూజివీడు రూరల్ మండలం మీర్జాపురం గ్రామంలో ఏర్పాటు చేసిన గణేష్ మండపంలో పూజ కార్యక్రమంలో రాష్ట్ర గృహ నిర్మాణ, సమాచార పౌర సంబంధాల శాఖ మంత్రి కొలుసు పార్థసారధి పాల్గొని ప్రత్యేక పూజలు శనివారం నిర్వహించారు. అనంతరం అన్నదాన కార్యక్రమం మంత్రి చేతుల మీదుగా ప్రారంభించారు.

సంబంధిత పోస్ట్