భర్త విజయం కోరుతూ భార్య ప్రచారం

54చూసినవారు
భర్త విజయం కోరుతూ భార్య ప్రచారం
రాష్ట్రంలో వైసీపీ పార్టీ అధికారంలోకి వస్తే అన్ని వర్గాలకు మేలు జరుగుతుందని ఉమ్మడి కృష్ణాజిల్లా పరిషత్ మాజీ చైర్పర్సన్ నల్లగట్ల సుధారాణి అన్నారు. సోమవారం తిరువూరు పట్టణంలోని 19 వ వార్డులో వైసీపీ పార్టీ అభ్యర్థి, ఆమె భర్త నల్లగట్ల స్వామిదాస్ విజయం కోరుతూ ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించారు. వైసిపి పార్టీకి రెండు ఓట్లు వేయాలని ప్రజలకు వివరించారు. పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్