పెడన పట్టణంలో వేంచేసి ఉన్న గంగా పార్వతీ సమేత అగస్తేశ్వర స్వామి ని శనివారం నాడు ప్రముఖ ఆధ్యాత్మిక ప్రవచన కర్త రాధా మనోహర్ దాస్ స్వామిజి దర్శించుకున్నారు. ఆనంతరం శివాలయం స్థల పురాణంలో ఉన్న సుబ్రహ్మణ్యేశ్వర స్వామి గుడి అదృశ్యంపై ఆయన విచారం వ్యక్తం చేశారు. ఈ సభలో స్వామీజీ ప్రసంగిస్తూ కార్యక్రమానికి వచ్చిన భక్తులకు భక్తి భావం పెంపొందేల భక్తి ప్రవచనాలను బోధించారు.