పంచాయతీ కార్యదర్శిపై చర్యలు తీసుకొండి అంటూ గ్రామస్తుల వాదన

80చూసినవారు
పెడన పట్టణం నియోజకవర్గం గూడూరు మండలం కలపటం గ్రామపంచాయతీ కార్యదర్శి నిర్లక్ష్యాన్ని ప్రదర్శిస్తున్నారని కలపటం గ్రామప్రజల ఆరోపణలు వినిపిస్తున్నాయి. అనేకసార్లు గ్రామస్తులు చెరువులో పెరిగిన గొర్రెప్ప డెక్కను తొలగించాలని కోరిన ఎలాంటి చర్య తీసుకోకపోవడం వలన గ్రామస్తులు ఇబ్బందులకు గురవుతున్నారు. ఇప్పటికైనా అధికారుల స్పందించి చెరువులో పెరిగిన గొర్రెప్ప డెక్కన్ తొలగించాలని ఆదివారం నాడు గ్రామ ప్రజలు కొరారు.

సంబంధిత పోస్ట్