జయంతిపురం గ్రామంలో ఎన్నికల ప్రచారం

552చూసినవారు
ఎన్నికల ప్రచారంలో భాగంగా జగ్గయ్యపేట మండలం జయంతిపురం గ్రామంలో జగ్గయ్యపేట నియోజకవర్గ టిడిపి,బిజెపి,జనసేన పార్టీల ఉమ్మడి ఎమ్మెల్యే అభ్యర్థి శ్రీరాం రాజగోపాల్ తాతయ్య శనివారం తెలుగుదేశం,బిజెపి, జనసేన పార్టీ నాయకులతో, కార్యకర్తలతో కలిసి గ్రామాలలో పర్యటించి ఓట్లు అభ్యర్థించారు. గ్రామంలో తెలుగుదేశం పార్టీ హాయంలో జరిగిన అభివృద్ధి తప్ప వైసీపీ ప్రభుత్వం చేసింది ఏమీ లేదన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్