కంకిపాడు ఆర్యవైశ్య ప్రముఖుడు రాము మృతి

85చూసినవారు
కంకిపాడు ఆర్యవైశ్య ప్రముఖుడు రాము మృతి
కంకిపాడుకు చెందిన ప్రముఖుడు, పలు ఆర్యవైశ్య సంఘాలలో కీలకంగా పని చేసిన గ్రంథి రాము మంగళవారం మృతి చెందాడు. మంచి వ్యక్తిగా పేరున్న రాము అనారోగ్యం సమస్య తలెత్తడంతో ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మంగళవారం తెల్లవారుజామున తుది శ్వాస విడిచారు. రాము నేత్రాలను. శంకర్ ఐ ఆసుపత్రికి దానం చేశారు. రాష్ట్ర, జిల్లా స్థాయిలో ఆర్యవైశ్య ప్రముఖులతో రాముకు మంచి పరిచయాలున్నాయి.

సంబంధిత పోస్ట్