ఏ. కొండూరు సమావేశంలో తిరువూరు ఎమ్మెల్యే

69చూసినవారు
తిరువూరు ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాసరావు శనివారం ఏ కొండూరు మండల పరిషత్ సర్వసభ సమావేశంలో ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఐదేళ్ల పాలనలో వైసిపి ప్రభుత్వం ఒక రోడ్డు కూడా నిర్మించలేదని ఎమ్మెల్యే ఆరోపించారు. రాజకీయాలు కచ్చితంగా చంద్రబాబు పాలన సాగుతుందని ఆయన ప్రశంసించారు. గ్రామాలను అభివృద్ధి చేయడమే టిడిపి ప్రభుత్వం లక్ష్యమన్నారు.

సంబంధిత పోస్ట్