తిరువూరులో అక్రమ రేషన్ బియ్యం పై దాడి

83చూసినవారు
తిరువూరులో అక్రమ రేషన్ బియ్యం పై దాడి
తిరువూరు నియోజకవర్గ తిరువూరు మండలం కోకిలంపాడు వెళ్లే సెంటర్లో మంగళవారం రాత్రి అక్రమ రేషన్ బియ్యం పై పోలీసులు దాడి చేశారు. ఈ దాడిలో తిరువూరు ఎస్సై-2 వెంకట్రావు ఆధ్వర్యంలో మినీ వ్యాన్ లో తరులుతున్న రెండు టన్నుల రేషన్ బియ్యాన్ని పట్టుకున్నట్లుగా పోలీసులు తెలిపారు. తిరువూరు చెందిన రాంబాబు అనే వ్యక్తి ఈ రేషన్ బియ్యం తరలిస్తున్నట్లుగా పోలీసులు ప్రాథమికంగా గుర్తించారు.

సంబంధిత పోస్ట్