తిరువూరు బీఎస్పీ ఎమ్మెల్యే అభ్యర్థి ప్రచారం

68చూసినవారు
బడుగు బలహీన వర్గాలకు అండగా బీఎస్పీ పార్టీ ఉంటుందని తిరువూరు బీఎస్పీ ఎమ్మెల్యే అభ్యర్థి లక్కీ పోగు వందన కుమార్ అన్నారు. సోమవారం రాత్రి విసన్నపేట మండలం కొండ పర్వ గ్రామంలో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రభుత్వ వైఫల్యాలను ఆయన విమర్శించారు. యువతకు ఉపాధి అవకాశాలు వచ్చేలా చేస్తానని హామీ ఇచ్చారు. తనకు ఓటు వేస్తే తిరువూరు నియోజకవర్గం అభివృద్ధి చేస్తానని హామీ ఇచ్చారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్