విసన్నపేట ఆసుపత్రిలో అదనపు భవనం ప్రారంభించిన విజయవాడ ఎంపీ

67చూసినవారు
విసన్నపేట ఆసుపత్రిలో అదనపు భవనం ప్రారంభించిన విజయవాడ ఎంపీ
తిరువూరు నియోజకవర్గం విస్సన్నపేట పట్టణంలోని ప్రభుత్వ ఆసుపత్రిలో ఐదు కోట్ల ఏడు లక్షల తో నిర్మించిన అదనపు భవనాన్ని విజయవాడ ఎంపీ కేసినేని నాని మంగళ వారం ప్రారంభించారు. ఈ కార్యక్రమాని కి మరో ముఖ్య అతిథి తిరువూరు మాజీ ఎమ్మెల్యే నల్లగట్ల స్వామి దాస్ హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో ఎంపీ కొద్దిసేపు మాట్లాడారు. ప్రభుత్వ వైద్య అధికారులు, సిబ్బంది, స్థానిక ప్రజాప్రతినిధులు, తదితరులు పాల్గొన్నారు.

ట్యాగ్స్ :

Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్