అమ్మవారిని దర్శించుకున్న హైకోర్టు న్యాయమూర్తి

65చూసినవారు
అమ్మవారిని దర్శించుకున్న హైకోర్టు న్యాయమూర్తి
శ్రీ దుర్గామల్లేశ్వర స్వామివార్ల దేవస్థానం, అమ్మవారి ఆలయమునకు రాష్ట్ర హై కోర్టు న్యాయమూర్తి జస్టిస్ హరినాధ్ దంపతుల వారు మరియు జస్టిస్ రఘునందన్ రావు విచ్చేయగా ఆలయ అధికారులు ఆలయ మర్యాదలతో స్వాగతం పలికి అమ్మవారి దర్శనం కల్పించారు.
అనంతరం వీరికి ఆలయ వేదపండితులు వేదాశీర్వచనం చేయగా, ఆలయ ఈఈ అమ్మవారి ప్రసాదములు, శేషవస్త్రము అందజేసినారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్