వైసీపీ నుండి టిడిపిలోకి భారీ చేరికలు

7796చూసినవారు
ఎన్టీఆర్ జిల్లా విజయవాడ స్థానిక గొల్లపూడి టిడిపి అభ్యర్థి వసంత వెంకట కృష్ణ ప్రసాద్ సమక్షంలో నేడు 50 మంది వైసీపీ నుండి టిడిపిలో చేరారు. వైయస్సార్ కాలనీకి చెందిన వైసిపి కార్యకర్తలు, సీనియర్ నాయకులు బొమ్మసాని సుబ్బారావు ఆధ్వర్యంలో గొల్లపూడి పార్టీ కార్యాలయంలో వసంత వెంకట కృష్ణ ప్రసాద్ సమక్షంలో టిడిపి కండువాను కప్పుకున్నారు. రాబోయే ఎన్నికల్లో టిడిపి విజయం చేకూరేలా ప్రతి ఒక్కరు సహకరించాలని ఆయన కోరారు.

సంబంధిత పోస్ట్