ప్రత్యేక హోదాను మర్చిపోయారు: షర్మిల

57చూసినవారు
ప్రత్యేక హోదాను మర్చిపోయారు: షర్మిల
సీఎం జగన్ పై కాంగ్రెస్ చీఫ్ షర్మిల మరోసారి తీవ్ర విమర్శలు చేశారు. తిరువూరు సభలో మాట్లాడుతూ. ప్రత్యేక హోదా ఎంత ముఖ్యమో సీఎంకు తెలియదా?. దాని ఊసే మర్చిపోయారని మండిపడ్డారు. బిడ్డల భవిష్యత్తును జగన్ ఆలోచించట్లేదని విమర్శించారు. రాజధాని ఏదంటే చెప్పలేని పరిస్థితికి తీసుకువచ్చారని, అందుకే సరైన వ్యక్తికి ఓటేయాలని సూచించారు. రైతుల కోసం రూ. 3000 కోట్లు పక్కనపెట్టారా అని ప్రశ్నించారు.

సంబంధిత పోస్ట్