రిజిస్ట్రేషన్ కార్యాలయాలలో రాచరిక దర్పం మాయం

64చూసినవారు
రిజిస్ట్రేషన్ కార్యాలయాలలో రాచరిక దర్పం మాయం
రిజిస్ట్రేషన్, స్టాంప్స్ శాఖల ద్వారా ప్రజలకు మరింత స్నేహ, మర్యాదపూర్వక వాతావరణం కల్పించడమే తమ ధ్యేయం అని స్పెషల్ సిఎస్ ఆర్. పి. సిసోడియా అన్నారు. విజయవాడస్థానిక గుణదల రిజిస్ట్రేషన్ స్టాంపుల శాఖ సబ్ రిజిస్టార్ ఆఫీస్ నందు సోమవారం సబ్ రిజిస్టార్ ప్రత్యేక పోడియం తొలగించే కార్యక్రమానికి రెవెన్యూ స్పెషల్ సిఎస్ ఆర్ పి సిసోడియా తొలగింపు కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు.

సంబంధిత పోస్ట్