బ్యారేజి ఘటనపై.. వారికీ 14 రోజుల రిమాండ్

61చూసినవారు
బ్యారేజి ఘటనపై.. వారికీ 14 రోజుల రిమాండ్
ప్రకాశం బ్యారేజిని పడవలు ఢీ కొట్టి ధ్వంసం చేసిన ఘటనలో పోలీసులు అరెస్ట్ చేసిన నిందితులకు న్యాయస్థానం
14 రోజుల రిమాండ్ విధించింది. పడవల యజమానితో పాటు, మరో వ్యక్తిని పోలీసులు అరెస్ట్ చేసి సోమవారం న్యాయస్థానంలో ప్రవేశ పెట్టారు. ఈ ఘటనను సీరియస్ గా తీసుకున్న ఏపీ ప్రభుత్వం బాధ్యులపై వెంటనే చర్యలు తీసుకోవాలని అదేశించగా.. బోట్లకు సంబంధించిన ఇద్దరిని అరెస్ట్ చేశారు పోలీసులు.

సంబంధిత పోస్ట్