బాధితులపై చేయి చేసుకున్న వీఆర్ ఓ సస్పెండ్

55చూసినవారు
బాధితులపై చేయి చేసుకున్న వీఆర్ ఓ సస్పెండ్
విజయవాడ నగరంలోని అజిత్ సింగ్ నగర్లో అహారం, నీరు అందించడం లేదని అడిగిన వరద బాధితులపై చేయి చేసుకున్న వీఆర్ ఓ విజయలక్ష్మిని కలెక్టర్ సస్పెండ్ చేశారు. బాధితులు అసహనంతో ఒక మాట అన్న అధికారులు ఓపిక పట్టాలని సీఎం ఆదేశాలకు జారీ చేసిన బేఖాతరు చేయడంతో, అలాంటి అధికారులపై కొరడా ఝుళిపిస్తోంది. వరద బాధితులపై అకారణంగా చేయి చేసుకున్న వీఆర్వోను విధుల నుండి తొలగిస్తున్నట్టు కృష్ణా జిల్లా కలెక్టర్ ఉత్తర్వులు జారీ చేశారు.

సంబంధిత పోస్ట్