పోలీసు అధికారులను హెచ్చరించిన బొండా ఉమా

2266చూసినవారు
రాష్ట్రంలో క్రిమినల్ పాలిటిక్స్ నడుస్తున్నాయని విజయవాడ సెంట్రల్ మాజీ ఎమ్మెల్యే బోండా ఉమా మహేశ్వర రావు అన్నారు. శనివారం తన కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ. తప్పుడు కేసుల్లో తనని ఇరికించాలని చూస్తే తెలంగాణలో పోలీస్ అధికారులకు పట్టిన గతి ఆంధ్రప్రదేశ్లో కూడా వర్తిస్తుందని అన్నారు. విజయవాడ పోలీస్ కమిషనర్ కాంతి రాణాని, డీజీపీ తనను ఇబ్బంది పెట్టాలని చూస్తే ఊరుకునేది లేదన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్