భక్తులకు సౌకర్యాల కల్పనపై నిరంతర పర్యవేక్షణ

60చూసినవారు
భక్తులకు సౌకర్యాల కల్పనపై నిరంతర పర్యవేక్షణ
ఇంద్రకీలాద్రిపై కొలువైన దుర్గాదేవి దసరా నవరాత్రి వేడుకలు గురువారం ఘనంగా ప్రారంభమయ్యాయి. తొలిరోజు అమ్మవారు బాలత్రిపుర సుందరీ దేవిగా దర్శనమిచ్చారు. ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ జి. సృజన అమ్మవారిని దర్శించుకుని ఆలయంలో ఏర్పాట్లను పర్యవేక్షించారు. అనంతరం మీడియా పాయింటులో మాట్లాడుతూ మొదటి రోజు నుంచి భక్తులకు తగిన అన్ని సౌకర్యాలు కల్పించామని చెప్పారు.

సంబంధిత పోస్ట్