విరిగి పడ్డ కొండచరియలు.. ఒకరు మృతి

59చూసినవారు
విరిగి పడ్డ కొండచరియలు.. ఒకరు మృతి
విజయవాడ మాచరవంలో కొండచరియలు విరిగి పడ్డ ఘటనలో ఒకరు మృతి చెందగా.. మరో ముగ్గురు గాయాలపాలైయ్యారు. క్షతగాత్రులను హుటాహుటిన ఆసుపత్రికి తరలించారు. గత వారం రోజులుగా కురిసిన భారీ వర్షాల నేపథ్యంలో బుడమేరుకు గండ్లు పడడంతో విజయవాడ మొత్తం నీట మునిగి అతలాకుతలమైపోయింది.
ఇలాంటి సమయంలో మాచవరంలో కొండచరియలు పడడంతో ఓ వ్యక్తి మృతిచెందడంతో ప్రజలు ప్రాణాలు గుప్పిట్లో పెట్టుకొని బ్రతుకుతున్నారు.

సంబంధిత పోస్ట్