బాధితులను ప్రభుత్వం ఆదుకుంటుంది: ఎమ్మెల్సీ

59చూసినవారు
బాధితులను ప్రభుత్వం ఆదుకుంటుంది: ఎమ్మెల్సీ
విజయవాడ పశ్చిమ నియోజకవర్గం 42 డివిజన్ లో సోమవారం శాసన మండలి సభ్యురాలు పంచుమర్తి అనురాధ పర్యటించారు. బుడమేరు వరద ముంపు గురయిన ఇళ్లలోని బాధితులను పరామర్శించారు. సచివాలయ సిబ్బంది ఎమ్మార్వో తదితర సిబ్బందితో నష్టపరిహారం లెక్కింపు విధానాన్ని క్యాలిక్యులేట్ చేస్తారని, అందరు కూడా సహకరించి మీ యొక్క బ్యాంక్ అకౌంట్ నెంబర్ ని కరెక్ట్ అయినది ఇవ్వమని సూచించారు.

సంబంధిత పోస్ట్