క్ష‌ణికావేశంతో చేసే తప్పుల‌తో విషాదంలో కుటుంబాలు

74చూసినవారు
యువ‌త క్షణికావేశంతో చేసే త‌ప్పులు కుటుంబాల‌ను విషాదంలో నెట్ట‌వేయ‌బ‌డ‌తాయ‌ని ఆదోని ఎమ్మెల్యే డాక్ట‌ర్ పార్థ‌సార‌థి అన్నారు. బుధ‌వారం రైలు కింద‌ప‌డి ఆత్మ‌హ‌త్య చేసుకున్న‌ ఆదోని మండ‌లం పెస‌ల‌బండ గ్రామానికి చెందిన యువ‌కుడి కుటుంబాన్ని ఎమ్మెల్యే ప‌రామ‌ర్శించారు. ప‌రీక్ష‌ల్లో త‌ప్పామ‌ని, మ‌రెదో సాధించ‌లేద‌ని ఆత్మ‌హ‌త్య‌ల ఆలోచ‌న యువ‌త చేయొద్ద‌న్నారు. వెంట‌ గుడిసె కృష్ణ‌మ్మ‌, మ‌ల్ల‌ప్ప ఉన్నారు.

సంబంధిత పోస్ట్