వైసీపీ నేత ఇంట్లోనే పూజలు చేసి నిరసన

62చూసినవారు
కర్నూలు జిల్లా వ్యాప్తంగా వైసీపీ నేతలు శనివారం అన్ని ఆలయాల్లో పూజలు నిర్వహిస్తున్నారు. తిరుమల లడ్డూ వివాదంతో వైసీపీ అధినేత పిలుపుతో జిల్లాలోని నియోజకవర్గంలోని వైసీపీ నేతలు తమ సమీపంలోని ఆలయాల్లో పూజలు నిర్వహిస్తున్నారు. గూడూరు మండలంలో నరసింహరెడ్డి తన ఇంట్లోనే పూజలు చేసి నిరసన వ్యక్తం చేశారు. వారు మాట్లాడారు. చంద్రబాబు చేసిన అబద్ధాల ప్రచారానికి ప్రాయశ్చిత్తానికి బదులు పూజలు చేస్తున్నట్లు తెలిపారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్