టీడీపీకి ఓటు వేస్తే మంత్రాలయంలో మళ్లీ రౌడీయిజమే: ఎమ్మెల్యే

590చూసినవారు
టీడీపీకి ఓటు వేస్తే మంత్రాలయం నియోజకవర్గంలో మళ్లీ రౌడీజయిం మొదలవుతుందని ఎమ్మెల్యే బాలనాగిరెడ్డి అన్నారు. బుధవారం ఎమ్మెల్యే అభ్యర్థిగా నామినేషన్ సందర్భంగా ఎమ్మెల్యే బహిరంగ సభలో చంద్రబాబుపై నిప్పులు చెరిగారు. 15 ఏళ్లు మంత్రాలయం నియోజకవర్గం శాంతియుతంగా ఉందని, మే 13న జరిగే ఎన్నికల్లో పొరపాటున టీడీపీకి ఓటు వేస్తే మళ్లీ రౌడీజయింతో దౌర్జన్యం చేస్తూ ప్రజలను భయభ్రాంతులకు గురి చేస్తారని చెప్పారు.

సంబంధిత పోస్ట్