ఆత్మ హత్య చేసుకున్న పార్వతి కి న్యాయం చేయాలని నిరసనలు

75చూసినవారు
కర్నూలు జిల్లా మంత్రాలయం మండల కేంద్రంలో ఆత్మహత్య చేసుకున్న పార్వతి కి న్యాయం చేయాలని బుధవారం రాఘవేంద్ర సర్కిల్ నందు ఎఐఎస్ఎఫ్ నిరసన చేపట్టారు. ముందుగా హైస్కూల్ విద్యార్థులతో కలిసి సర్కిల్ నందు నిరసన చేపట్టారు.

సంబంధిత పోస్ట్