ఇంటింటి ప్రచారంలో దూసుకుపోతున్న వైసీపీ నేతలు

78చూసినవారు
పెద్దకడబూరు మండలంలోని హెచ్ మురవణిలో ఎమ్మెల్యే బాలనాగిరెడ్డి తరుపున వైసీపీ నేతలు ఆదివారం ఇంటింటి ప్రచారంలో దూసుకుపోతున్నారు. గ్రామ నాయకులు దేవదానం పరమేష్ ఆధ్వర్యంలో వైసీపీ నేతలు ప్రదీప్ రెడ్డి, పురుషోత్తం రెడ్డి, రామ్మోహన్ రెడ్డి, చంద్రశేఖర్ రెడ్డి, రవిచంద్రారెడ్డి, రామాంజనేయులు, రఘురామ్, పూజారి ఈరన్న ప్రతి ఇంటికి వెళ్లి జగనన్న పథకాలు గురించి వివరిస్తూ వైసీపీకి ఓటు వేయాలని కోరారు.

సంబంధిత పోస్ట్