ఆదోని యార్డులో పైక‌ప్పు సౌక‌ర్యం క‌ల్పించాలి

83చూసినవారు
వ‌ర్షం నుంచి పంట‌ల‌ను కాపాడటానికి ఆదోని వ్య‌వ‌సాయ‌ మార్కెట్ యార్డులో పైకప్పు, కాలువ‌ల‌ సౌక‌ర్యం క‌ల్పించాల‌ని రైతు సంఘం జిల్లా అధ్యక్షులు కె వెంక‌టేశ్వ‌ర్లు డిమాండ్ చేశారు. శుక్ర‌వారం వ‌ర్ష‌పు నీటిలో త‌డిసి ముద్ద‌యిన‌ వేరుశ‌న‌గ పంట‌ను ప‌రిశీలించారు. తడిసిన వేరుశ‌న‌గ‌ పంటను సరైన ధరకు కొనుగోలు చేసి రైతులకు న్యాయం చేయాలని ప్రభుత్వాన్ని కోరారు.

సంబంధిత పోస్ట్