ఆదోనిలో రూ. 71 పత్తి ధరలో వృద్ధి
By W. Abdul 63చూసినవారుఆదోని వ్యవసాయ మార్కెట్లో సోమవారం పత్తి క్వింటా గరిష్ట ధర రూ. 7, 542 పలికింది. శుక్రవారంతో పొలిస్తే పత్తి ధర రూ. 71 పెరిగింది. ప్రస్తుతం మార్కెట్లో క్వింటా పత్తి కనిష్ట ధర రూ. 4, 002, వేరుశనగ గరిష్ట ధర రూ. 6, 400, కనిష్ట ధర రూ. 5, 416 పలికిందని మార్కెట్ అధికారులు తెలిపారు. పంట ఉత్పత్తులను మార్కెట్ సరైన సమయంలో తీసుకొచ్చి అధికారులకు సహకరించాలని కోరారు.