ఈ క్రాప్ నమోదుకు గడువు పెంపు

82చూసినవారు
ఈ క్రాప్ నమోదుకు గడువు పెంపు
ఖరీఫ్ సీజన్ పంటలకు ఈ-క్రాప్ నమోదు గడువును ప్రభుత్వం పొడిగించింది. తొలుత ఈనెల 15 వరకు గడువు విధించగా, తాజాగా ఈనెల 30 వరకు పెంచింది. ఈ-క్రాప్ నమోదు చేస్తేనే పంటల బీమా అమలవుతుందని వ్యవసాయ అధికారులు ఆదివారం స్పష్టం చేసింది. పీఎంఎఫ్ బీవై, వాతావరణ ఆధారిత పంటల బీమాను ప్రభుత్వం అమలు చేస్తోంది. ఖరీఫ్ కాలానికి ఎంపిక చేసిన పంటలకు ఉచితంగా బీమా కల్పిస్తుంది.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్