పార్థసారధికి ఎమ్మార్పీఎస్ మద్దతు: జిల్లా అధ్యక్షుడు సుభాష్

70చూసినవారు
పార్థసారధికి ఎమ్మార్పీఎస్ మద్దతు: జిల్లా అధ్యక్షుడు సుభాష్
మందకృష్ణ మాదిగ ఆదేశాల మేరకు ఆదోని కోర్టు ఆవరణలో ఎమ్మార్పీఎస్ కర్నూలు జిల్లా అధ్యక్షుడు సుభాష్ చంద్ర మాదిగ, ఎమ్ఎస్పి కర్నూలు జిల్లా నాయకులు బండారి హనుమంతు మాదిగ ఎమ్మార్పీఎస్ స్థానక కార్యాలయంలో కార్యకర్తల సమావేశం బుధవారం నిర్వహించారు. వారు మాట్లాడుతూ రాష్ట్రంలో ఎన్డీఏ కూటమికి చెందిన ఆదోని బీజేపీ అభ్యర్థి డాక్టర్ పార్థసారథికి ఆదోని ఎమ్మార్పీఎస్, ఎమ్ఎస్పీ నాయకులు సంపూర్ణ మద్దతు తెలిపారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్