వరద బాధితులకు సహాయం అందించిన భూమా జగత్ విఖ్యాత్ రెడ్డి

66చూసినవారు
వరద బాధితులకు సహాయం అందించిన  భూమా జగత్ విఖ్యాత్ రెడ్డి
విజయవాడ వరద ప్రభావిత ప్రాంతాల్లో ఆళ్లగడ్డ ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ, యువ నాయకులు భూమా జగత్ విఖ్యాత్ రెడ్డి తమ మిత్ర బృందంతో గురువారం విజయవాడ 45వ డివిజన్ ఏకలవ్య నగర్, భవానిపురంలో పర్యటించి బాధితులకు భూమా శోభ నాగిరెడ్డి ట్రస్ట్ తరఫున భోజనాలను, నిత్యవసర సరుకులను పంపిణీ చేశారు. వరద ప్రభావంతో సర్వం కోల్పోయిన బాధిత కుటుంబాలకు తమ వంతు సహకారాన్ని అందించారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్