రోడ్డు ప్రమాదంలో యువకుడి దుర్మరణం

5653చూసినవారు
రోడ్డు ప్రమాదంలో యువకుడి దుర్మరణం
మహారాష్ట్రలో శుక్రవారం తెల్లవారుజా మున జరిగిన రోడ్డు ప్రమాదంలో ముగ్గురు మృతి చెందారు. డోన్ కు చెందిన ఓ యువకుడు, తెలంగాణ రాష్ట్రం కొత్తకోటకు చెందిన తల్లి, కుమారులు మరణించినట్లు వారి బంధువులు తెలిపారు. డోన్ కు చెందిన కూరగాయల వెంకటరాముడు కుటుంబ సభ్యులు గురువారం షీరిడికి బయలుదేరారు. ఔరంగబాద్ జాతీయ రహదారిపై షీరిడికి 40 కి. మీ. దూరంలో వారు ప్రయాణిస్తున్న కారును లారీ ఢీ కొట్టింది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్