అరకొర వసతులతో ఉండేదెట్టా: ఎంఎస్ఎఫ్

77చూసినవారు
డోన్ పట్టణానికి 4కి. మీల దూరంలో ఉన్న అంబేడ్కర్ ఎస్సీ బాలుర గురుకుల పాఠశాలలో అరకొర వసతులతో విద్యార్థులు చాలా అవస్థలు పడుతున్నా రని ఎంఎస్ఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడు ఎం. శివన్న ఆందోళన వ్యక్తం చేశారు. సమస్యలను పరిష్కరించాలని డిమాండు చేస్తూ ఎంఎస్ఎఫ్ విద్యార్థి సంఘం నాయకులు ఆదివారం పాఠశాల గేటు వద్ద ధర్నా చేశారు. సాయి, వినోద్, హరినాద్, నాయక్, రాజు, ప్రకాష్, పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్