పాలిసెట్ ప్రవేశ పరీక్ష కేంద్రాల పరిశీలన

79చూసినవారు
పాలిసెట్ ప్రవేశ పరీక్ష కేంద్రాల పరిశీలన
బేతంచెర్ల పట్టణంలో శనివారం జరిగే పాలిసెట్ ప్రవేశ పరీక్ష కేంద్రాలను విజయవాడ నుంచి వచ్చిన డిప్యూటీ డైరక్టర్ నాగేశ్వరావు శుక్రవారం పరిశీలించారు. విద్యార్థులకు ఎలాంటి అసౌకర్యం లేకుండా చూడాలని సూచించారు. పరీక్షకు 1,140 మంది విద్యార్థులు హాజరవుతారని ఐదు సెంటర్లను ఏర్పాటు చేసినట్లు ప్రభుత్వ పాలిటెక్నిక్ కళా శాల ప్రిన్సిపాల్ రాజేష్ తెలిపారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్