ఎంబాయికి బస్సు పునరుద్దరణ

79చూసినవారు
ఎంబాయికి బస్సు పునరుద్దరణ
బేతంచెర్ల మండలంలోని ఎంబాయి గ్రామానికి డోన్ నుంచి వచ్చే ఆర్టీసీ బస్సును గత వైసీపీ ప్రభుత్వం రద్దు చేసింది. దీంతో ఎంబాయి, మండ్లవానిపల్లె గ్రామస్థులకు బస్సు సౌకర్యం లేకపోవంతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొనేవారు. సమస్యను ఎంబాయి,మండవానిపల్లె గ్రామస్థులు డోన్ ఎమ్మెల్యే కోట్ల జయసూర్య ప్రకాష్ రెడ్డి దృష్టికి తీసుకెళ్లారు. స్పందించిన ఎమ్మెల్యే కోట్ల ఎంబాయి గ్రామానికి బస్సు సర్వీసును పునరుద్ధరించారు.

సంబంధిత పోస్ట్