వైఎస్సార్సీపీలో చేరిన టీడీపీ నాయకులు

82చూసినవారు
వైఎస్సార్సీపీలో చేరిన టీడీపీ నాయకులు
వైఎస్సార్పీలోకి టీడీపీ నుంచి వలసల పరంపర కొనసాగతూనే ఉంది. డోన్ మండల పరిధిలోని ధర్మవరం గ్రామానికి చెందిన 30 టీడీపీ కుటుంబాలు మంగళవారం ఆ పార్టీని వీడి వైఎస్సార్సీపీలో చేరాయి. మంత్రి స్వగృహంలో ధర్మవరం గ్రామ వైఎస్సార్సీపీ నాయకులు తిమ్మారెడ్డి, గొల్ల శ్రీను, బోయ శ్రీరాములు ఆధ్వర్యంలో 30 టీడీపీ చెందిన కుటుంబాల సభ్యులకు మంత్రి బుగ్గన పార్టీ కండు వాలు కప్పి సాదరంగా ఆహ్వానించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్