వైసీపీలో చేరిన పొలకల్ టీడీపీ నాయకులు

79చూసినవారు
వైసీపీలో చేరిన పొలకల్ టీడీపీ నాయకులు
కోడుమూరు నియోజకవర్గం పొలకల్ గ్రామానికి చెందిన పలు కుటుంబాలు ఆదివారం టీడీపీ నుంచి వైసీపీలో చేరాయి. కర్నూలులోని కుడా చైర్ మన్ కోట్ల హర్షవర్ధన్ రెడ్డి నివాసంలో వారు పార్టీలో చేరారు. వెంకటేష్, దేవరాజు, ప్రభాకర్ తదితరులు ఉన్నారు. వారికి నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థి ఆదిమూలపు సతీష్, ఛైర్ మెన్ కోట్ల హర్షవర్ధన్ కండువా వేసి పార్టీలోకి ఆహ్వానించారు. కార్యక్రమంలో విక్రమసింహారెడ్డి తదితరులు పాల్గొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్