రూ. 9. 88 కోట్లతో ఎంఆర్ఎఫ్ ప్లాంట్ కు మంత్రి భూమి పూజ

75చూసినవారు
రూ. 9. 88 కోట్లతో ఎంఆర్ఎఫ్ ప్లాంట్ నిర్మాణానికి రాష్ట్ర పరిశ్రమలు, వాణిజ్యం, ఫుడ్ ప్రాసెసింగ్ శాఖల మంత్రి టీజీ భరత్, ఎంపీ బస్తిపాటి నాగరాజు, కర్నూలు జిల్లా కలెక్టర్ పి. రంజిత్ బాషాలు భూమిపూజ చేసి పనులు ప్రారంభించారు. బుధవారం కర్నూలు రూరల్ మండలం గార్గేయపురంలో వారు మాట్లాడారు. వ్యక్తిగత పరిశుభ్రతతో పాటు పరిసరాల స్వచ్ఛత ప్రతి ఒక్కరి జీవన విధానం కావాలని మంత్రి భరత్ పేర్కొన్నారు.

సంబంధిత పోస్ట్