రెండు వేల మందితో పటిష్ఠ భద్రత: ఎస్పీ కృష్ణకాంత్

55చూసినవారు
రెండు వేల మందితో పటిష్ఠ భద్రత: ఎస్పీ కృష్ణకాంత్
జూన్ 4న రాయలసీమ యూనివర్సిటీలో ఓట్ల లెక్కింపు సందర్భంగా రెండు వేల మందితో భారీ బందోబస్తు ఏర్పాట్లు చేసినట్లు ఎస్పీ కృష్ణకాంత్ అన్నారు. ఆదివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ ఎన్నికల నియమావళిని ఉల్లంఘించే వారిపై చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. విజయోత్సవ ర్యాలీలు నిషేధమన్నారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలన్నారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్