సీఎం సహాయ నిధికి రూ. 1, 01,116 విరాళం

69చూసినవారు
సీఎం సహాయ నిధికి రూ. 1, 01,116 విరాళం
వరద బాధితులకు అండగా ఏపీ రాష్ట్ర సీఎం సహాయనిధికి కర్నూల్ నగరంలోని ఆంధ్ర బ్యాంక్ రిటైర్డ్ ఎంప్లాయిస్ అసోసియేషన్ వారి తరపున విరాళంగా రూ. 1, 01, 116 చెక్కును (ఆంధ్రబ్యాంక్ రిటైర్డ్ ఎంప్లాయిస్ అసోసియేషన్) అధ్యక్షులు ఎం. ప్రభాకర్, సెక్రెటరీ కె. రాఘవేంద్ర ప్రసాద్ అందజేశారని జిల్లా కలెక్టర్ పి. రంజిత్ బాషా సోమవారం తెలిపారు. ఈ సందర్భంగా కలెక్టర్ ఏపీ రాష్ట్ర సిఎం సహాయనిధికి చెక్కును అందజేసిన వారిని అభినందించారు.

సంబంధిత పోస్ట్