నిత్యవసర వస్తువులు పంపిణీ

70చూసినవారు
నిత్యవసర వస్తువులు పంపిణీ
యూనియన్ డే సందర్బంగా ఏమ్మిగనూరులోని ఎస్బిఐ మెయిన్ బ్రాంచ్ లో విధులు నిర్వహిస్తున్న సిబ్బంది తమ నాయకులు కీ. శే. కామ్రేడ్ తారక్ నాథ్ 10వ వర్ధంతి సందర్భంగా రెండు తెలుగు రాష్ట్రాల్లో కామ్రేడ్ పోరాటాలను గురువారం గుర్తు చేసుకున్నారు. తారక్ నాథ్ ఎనలేని సేవలు అందించిన జ్ఞాపకాలను స్మరించుకుంటూ అనాథలకు నిత్యావసర వస్తువులను పంపిణీ చేశారు. ఇందులో బ్యాంకు సిబ్బంది నరేంద్ర, స్వామి, రాజశేఖర్, పవన్ కుమార్ ఉన్నారు.

సంబంధిత పోస్ట్