శ్రీ మఠంలో ద్వాదశి పూజలు

64చూసినవారు
శ్రీ మఠంలో ద్వాదశి పూజలు
ప్రసిద్ధ పుణ్యక్షేత్రం మంత్రాలయం శ్రీ రాఘవేంద్రస్వామి మఠంలో ద్వాదశి వేడుకలు ఘనంగా జరిగాయి. ఆదివారం పీఠాధిపతి శ్రీ సుబుధేంద్ర తీర్థులు ఆధ్వర్యంలో, శ్రీ రాఘవేంద్ర స్వామి మూల బృందావనాన్నికి విశేష అభిషేక పూజలు నిర్వహించారు. అనంతరం శ్రీ స్వామి మూల బృందావనాన్నికి బంగారు కవచాలు, ప్రత్యేక పుష్పాలతో అలంకరించారు. సంస్థాన పూజల్లో భాగంగా శ్రీ మూల రామ దేవతలకు విశేష అభిషేకాలు చేసి దూప దీప నైవేద్యం సమర్పించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్